Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిడెడ్ పాఠశాలల వివాదం: . అమ్మ ఒడి డబ్బులు లేకపోయినా పర్లేదు..

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (19:19 IST)
విశాఖలో ఎయిడెడ్ పాఠశాలల మూసివేతపై విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. శాక్రెడ్ హార్ట్ ఎయిడెడ్ బాలికోన్నత పాఠశాల మూసివేస్తామని యాజమాన్యాలు ప్రకటించడంతో తల్లిదండ్రులు ఆందోళనలు చేపట్టారు. జ్ఞానాపురం మెయిన్ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. అమ్మ ఒడి డబ్బులు లేకపోయినా ఫర్వాలేదంటూ మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
 
ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన శాక్రెడ్ హార్ట్ ఎయిడెడ్ పాఠశాలలో జ్ఞానాపురం, కంచరపాలెం, అల్లీపురం, రైల్వే న్యూ కాలనీ, కొబ్బరి తోట, పూర్ణా మార్కెట్ ప్రాంతాలకు చెందిన వందల మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. 
 
విద్యా సంవత్సరం మధ్యలో ఉండగానే ఇలా పాఠశాలను మూసివేయడం దారుణమని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమైనా, కలెక్టరయినా ప్రజల గురించి ఆలోచించాలని.. ఉన్నట్టుండి ఇలా పాఠశాలను మూసివేస్తామంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments