Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా జిల్లాలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం.. ఎస్పీ ఆదేశాలతో స్పెషల్ టీం

Webdunia
బుధవారం, 17 జులై 2019 (08:28 IST)
కృష్ణా జిల్లా కంచికచర్ల వీరులపాడు బత్తిన పాడు చెవిటికల్లు వద్ద పలు ప్రాంతాల్లో రాత్రిపూట ఇసుక అక్రమంగా తరలించకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 


నందిగామ సర్కిల్ సీఐ సతీష్ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఇసుక ర్యాంపులపై తనిఖీలు నిర్వహించారు. ఇసుక రవాణా చేసే వారిపై ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే రెండోసారి తరలిస్తే పి.డి యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

ఇసుక మాఫియాను అణచివేసేందుకు జగన్ ప్రభుత్వం తీవ్ర చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కృష్ణా జిల్లా పోలీసులు కూడా తమ వంతుగా ప్రయత్నాలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Chiru: మన శంకరవరప్రసాద్ గారు ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments