Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాదిగలకు వర్గీకరణ ఫలాలు అందించింది టీడీపీ ప్రభుత్వమే..మాజీమంత్రి జవహర్

Webdunia
బుధవారం, 17 జులై 2019 (08:25 IST)
టీడీపీ ప్రభుత్వం హయాంలోనే మాదిగలకు ఎస్సి వర్గీకరణ చేసి వాటి ఫలాలను అందించిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కిందనే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని మాజీమంత్రి కె.ఎస్.జవహర్ పేర్కొన్నారు.

ఎస్సి వర్గీకరణపై అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబును విమర్శించటంపై జవహర్ తప్పు పట్టారు.వర్గీకరణ అంశం కేంద్ర పరిధిలో ఉన్నప్పటికీ రాష్ట్రంలోని మాదిగ, మాలలకు సామాజిక న్యాయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కిందన్నారు. మాల, మాదిగల చిచ్చు పెట్టేందుకే రాజశేఖర్ రెడ్డి హయాంలో వర్గీకరణ చెల్లకుండా చేశారన్నారు.

వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం సముఖంగా ఉన్న నేపథ్యంలో ఎస్సి వర్గీకరణపై జగన్ దృష్టి పెట్టాలని సూచించారు. లేకపోతే తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే మాదిగల ద్రోహిగా ఉంటారని జవహర్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments