Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రి యువతులను మింగేసిన చెన్నై రోడ్డు ప్రమాదం... 25 రోజులకే...

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (19:32 IST)
ఎన్నో ఆశలతో చెన్నై మహానగరంలో అడుగుపెట్టిన ఆ యువతులకు చెన్నై రోడ్డు ప్రమాదం రూపంలో పొట్టనబెట్టుకుంది. మంగళవారం చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌, రాజమండ్రికి చెందిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా వుంది.
 
ప్రాణాలు కోల్పోయిన యువతులు పావని(21), నాగలక్ష్మి(21)గా గుర్తించారు. వీరిద్దరూ 22 ఏళ్ల శివ మోటారు బైకుపై ఎక్కారు. ముగ్గురూ కలిసి ఒకే బైకుపై వెళ్తుండగా హఠాత్తుగా మరో బైక్ హ్యాండిల్ తగిలి బ్యాలెన్స్ తప్పింది.

బైక్‌తో పాటు ముగ్గురూ కిందపడిపోవడంతో వారి పైనుంచి వెనుకే వస్తున్న బస్సు వెళ్లింది. దాంతో ఇద్దరు యువతులు అక్కడికక్కడే మృతి చెందారు. శివకి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాద దృశ్యం సీసీ కెమేరాలో రికార్డయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments