Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రి యువతులను మింగేసిన చెన్నై రోడ్డు ప్రమాదం... 25 రోజులకే...

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (19:32 IST)
ఎన్నో ఆశలతో చెన్నై మహానగరంలో అడుగుపెట్టిన ఆ యువతులకు చెన్నై రోడ్డు ప్రమాదం రూపంలో పొట్టనబెట్టుకుంది. మంగళవారం చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌, రాజమండ్రికి చెందిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా వుంది.
 
ప్రాణాలు కోల్పోయిన యువతులు పావని(21), నాగలక్ష్మి(21)గా గుర్తించారు. వీరిద్దరూ 22 ఏళ్ల శివ మోటారు బైకుపై ఎక్కారు. ముగ్గురూ కలిసి ఒకే బైకుపై వెళ్తుండగా హఠాత్తుగా మరో బైక్ హ్యాండిల్ తగిలి బ్యాలెన్స్ తప్పింది.

బైక్‌తో పాటు ముగ్గురూ కిందపడిపోవడంతో వారి పైనుంచి వెనుకే వస్తున్న బస్సు వెళ్లింది. దాంతో ఇద్దరు యువతులు అక్కడికక్కడే మృతి చెందారు. శివకి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాద దృశ్యం సీసీ కెమేరాలో రికార్డయ్యింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments