Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రి యువతులను మింగేసిన చెన్నై రోడ్డు ప్రమాదం... 25 రోజులకే...

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (19:32 IST)
ఎన్నో ఆశలతో చెన్నై మహానగరంలో అడుగుపెట్టిన ఆ యువతులకు చెన్నై రోడ్డు ప్రమాదం రూపంలో పొట్టనబెట్టుకుంది. మంగళవారం చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌, రాజమండ్రికి చెందిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా వుంది.
 
ప్రాణాలు కోల్పోయిన యువతులు పావని(21), నాగలక్ష్మి(21)గా గుర్తించారు. వీరిద్దరూ 22 ఏళ్ల శివ మోటారు బైకుపై ఎక్కారు. ముగ్గురూ కలిసి ఒకే బైకుపై వెళ్తుండగా హఠాత్తుగా మరో బైక్ హ్యాండిల్ తగిలి బ్యాలెన్స్ తప్పింది.

బైక్‌తో పాటు ముగ్గురూ కిందపడిపోవడంతో వారి పైనుంచి వెనుకే వస్తున్న బస్సు వెళ్లింది. దాంతో ఇద్దరు యువతులు అక్కడికక్కడే మృతి చెందారు. శివకి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాద దృశ్యం సీసీ కెమేరాలో రికార్డయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అంకిత్ కోయ్య నటించిన 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో సినిమా రివ్యూ

Rukshar Dhillon : నటి రుక్సార్ ధిల్లాన్ ఫోటోగ్రాఫర్ల పై విమర్శలు - అసలు ఏమి జర్గిందో తెలుసా !

Allu Arjun-: ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్-స్నేహ రెడ్డి పెళ్లిరోజు వేడుక

Dil Ruba: దిల్ రూబా చూశాక బ్రేకప్ లవర్ పై అభిప్రాయం మారుతుంది : కిరణ్ అబ్బవరం

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందుకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments