Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు భార్యలతో ఉల్లాసంగా వుండాలనుకున్నాడు.. కానీ మధ్యలోనే?

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (19:03 IST)
ముగ్గురమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. ఉల్లాసంగా వుండాలనుకున్నాడు.. కానీ ఊపిరి కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ధర్మపురిలోని నేచురల్స్ సలూన్‌లో పనిచేస్తున్న రాజా (30) తన మామ కుమార్తె సంధ్యను మొదటి వివాహం చేసుకున్నాడు. 
 
ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు వున్నారు. ఈ నేపథ్యంలో రాజాను తేనికి బదిలీ చేశారు. అక్కడికి వెళ్లిన రాజా.. ధనలక్ష్మి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇలా మరొక ఊరికి బదిలీ అయిన రాజా.. అక్కడ కావ్య (19) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. 
 
తనకు పెళ్లైన విషయాన్ని మరిచి ఇద్దరు మహిళలను రాజా పెళ్లాడాడు. ఇలా ఇద్దరు భార్యలతో ఉల్లాసంగా గడిపాడు. నాలుగోసారి పుదుచ్చేరికి బదిలీ అయిన రాజా కావ్యతో ఉల్లాసంగా గడిపాడు. కానీ రెండో భార్య ధనలక్ష్మికి పుదుచ్చేరికి రమ్మని పిలిచాడు. 
 
కానీ ఆమె నిరాకరించడంతో మనస్తాపంతో రాజా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చివరికి భర్త చనిపోయిన వార్త విని ముగ్గురు భార్యలు పుదుచ్చేరి లాడ్జికి వచ్చి చూశారు. దీంతో పోలీసులు షాకయ్యారు. రాజాకు ముగ్గురు భార్యలున్న సంగతి అప్పుడే అందరికీ తెలిసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments