Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాంబార్ అన్నం తిని పులిరాజు చనిపోయిందా.. ?

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (18:23 IST)
సాంబార్ అన్నం తిని ఓ పులిరాజు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నీలగిరి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అసలే వర్షాలు లేకుండా నీటి కొరత తమిళనాడుకు చుక్కలు చూపిస్తోంది. ప్రజలు నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతుంటే.. అటవీ ప్రాణులు అంతకంటే ఇబ్బందులు పడుతున్నాయి. ఇలా నీరు, ఆహారం దొరక్కకుండా నీలగిరిలో ఓ పులిరాజు.. చెత్తను తిని ప్రాణాలు కోల్పోయింది. 
 
అటవీ ప్రాంతంలోని చెత్తను తింటూ కాలం గడిపిన పులిరాజు.. సాంబార్ రైస్‌ను తినింది. అంతే వాంతులు చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ పులిరాజు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ శాఖాధికారులు దర్యాప్తు జరిపారు. 
 
ఈ పులిరాజు చనిపోయేందుకు కడుపులోకి బ్లేడు ముక్కలు, చెత్త చెదారం, ఇంకా సాంబార్ అన్నం కారణమని తేలింది. అటవీ ప్రాంతాల్లోని క్రూర మృగాలు ఆకలిని తట్టుకోలేక గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయని భావించి.. గ్రామస్తులు సాంబార్ రైస్‌లో విషం పెట్టి చంపేసివుంటారని అటవీ శాఖాధికారులు అనుమానిస్తున్నారు. ఐతే ఇదంతా తమిళ మీడియాలో చక్కెర్లు కొడుతున్న వార్త. కానీ నిజానికి పులి తిన్నది సాంబార్ జింకను. దీన్ని తినడంతో ఏదో తేడా కొట్టి అది చచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments