Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్కులో ఏకాంతంగా ప్రేమికులు.. ప్రేమికుడు ఆ పనిచేస్తే.. వీడియో వైరల్.. ఎలా?

సోషల్ మీడియా ప్రభావంతో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. చేతిలో స్మార్ట్‌ఫోనుంటే చాలు.. నేరాలకు పాల్పడే వారు అధికమవుతున్నారు. తాజాగా స్మార్ట్‌ఫోన్‌లో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (17:25 IST)
సోషల్ మీడియా ప్రభావంతో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. చేతిలో స్మార్ట్‌ఫోనుంటే చాలు.. నేరాలకు పాల్పడే వారు అధికమవుతున్నారు. తాజాగా స్మార్ట్‌ఫోన్‌లో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో లవర్స్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలు  వాట్సాప్‌లో హల్ చల్ చేస్తున్నాయి. తన ప్రియురాలితో  సన్నిహితంగా ఉన్న సమయంలో ఆ యువకుడు తన సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించాడు. ఈ దృశ్యాలు  ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 
శ్రీకాకుళం పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఈ యువకుడు చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న యువతిని ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ తరచూ పార్కుల వెంట తిరిగేవారు. ఓ రోజు వీరిద్దరూ సన్నిహితంగా వున్నారు. ఈ వ్యవహారాన్ని ఆ యువకుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఇటీవల కాలంలో ఆ యువకుడి ఫోన్‌‌ను స్నేహితుడు చూశాడు.
 
ఈ ఫోనులో తన లవర్‌తో ఆ యువకుడు సన్నిహితంగా ఉన్న దృశ్యాలను గుర్తించాడు. వెంటనే ఆ దృశ్యాలను తన ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఈ దృశ్యాలను ఇతరులకు కూడా షేర్ చేశాడు. దీంతో ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments