Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర నవరత్న మాలిక కచేరీ

సెల్వి
మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (17:19 IST)
కర్ణాటక సంగీత పితామహుడు పురందర దాసు ఆరాధన మహోత్సవం ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 7వ తేదీ రాత్రి 7 గంటలకు తిరుమలలోని కల్యాణ వేదికలో యువకళాకారులతో శ్రీ వేంకటేశ్వర నవరత్న మాలిక కచేరీ నిర్వహించనున్నారు. 
 
శ్రీ పురందరదాసు 4.75 లక్షలకు పైగా సంకీర్తనలు రచించారు. వీటిలో శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రంతో రచించిన ప్రధాన తొమ్మిది సంకీర్తనలను 300 మంది కళాకారులతో ప్రదర్శించనున్నారు. ఏర్పాట్లను దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments