Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి1 నుంచి తిరుపతి- చెన్నైకి ప్రత్యేక రైలు

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (11:57 IST)
డాక్టర్‌ ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ నుంచి తిరుపతి, జోలార్‌పేటకు ప్రత్యేక రిజర్వేషన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

చెన్నై సెంట్రల్‌ నుంచి ప్రత్యేక రైలు (నెంబరు.. 06095) ఫిబ్రవరి 1 నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి నుంచి ఈ ప్రత్యేక రైలు (06096) ఫిబ్రవరి 1 నుంచి ప్రతిరోజు సాయంత్రం 6.10 గంటలకు బయల్దేరి రాత్రి 10 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది.

తిరువళ్లూరు, అరక్కోణం, తిరుత్తణి, ఏకాంబరకుప్పం, పుత్తూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. తిరుపతి-చెన్నై సెంట్రల్‌ (06096) ప్రత్యేక రైలు అంబత్తూర్‌, పెరంబూర్‌ స్టేషన్‌లలో ఆగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments