Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్‌కు మరమ్మతులు - 6 రైళ్లు పునరుద్ధరణ

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (09:13 IST)
నెల్లూరు జిల్లా పడుగుపాడు వద్ద వరద నీటికి కొట్టుకునిపోయిన రైల్వే ట్రాక్‌ను దక్షిణ మధ్య రైల్వే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసింది. దీంతో ఈ మార్గంలో నడిచే రైళ్లను దశలవారీగా పునరుద్ధరిస్తున్నారు. తాజాగా మరో ఆరు రైళ్లను పునరుద్ధరించారు.
 
వీటిలో తిరుపతి - హజరత్ నిజాముద్దీన్ (నంబరు 12707), చెన్నై సెంట్రల్ - ముంబై సెంట్రల్ (22160), ముంబై - చెన్నై సెంట్రల్ (22159), చెన్నై సెంట్రల్ - ముంబై ఎల్టీటీ (12164), ముంబై ఎల్టీటీ - చెన్నై సెంట్రల్ 12463) రైళ్లు యధావిధిగా నడుస్తాయని దక్షిణ మధ్యరైల్వే పేర్కొంది. 
 
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు, కడప జిల్లాలను వరద నీరు ముంచెత్తింది. ఈ వరద నీటి ప్రవాహానికి అనేక రహదారులు, పలు ప్రాంతాల్లో రైలు కట్టలు ధ్వంసమయ్యాయి. వీటీకి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments