Webdunia - Bharat's app for daily news and videos

Install App

చుక్కల భూములతో చంద్రబాబుకు చుక్కలు చూపించబోతున్నారు... ఎవరు?

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (21:09 IST)
సినీ నటుడు శివాజీ ఆపరేషన్ గరుడ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి భారీ కుట్ర జరుగబోతోందంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఎంను టార్గెట్ చేసిందనీ, ఈసారి వారి వ్యూహం వేరేగా వున్నదని చెప్పుకొచ్చాడు. 
 
చుక్కల భూముల రైతులను ప్రభుత్వంపై ఉసిగొల్పి వచ్చే ఎన్నికల్లో తెదేపాకు ఓట్లు రాకుండా చేసేందుకు పన్నాగం పన్నుతున్నారంటూ వెల్లడించారు. ఈ చుక్కల భూములను ఈస్ట్ ఇండియా కంపెనీ రెగ్యులరైజ్ చేసిందనీ, ఐతే వీటి పేరుతో భారీ కుట్రకు తెరతీసేందుకు వ్యూహరచన చేస్తున్నారంటూ వెల్లడించారు శివాజీ. శివాజీ ఆ ఫైల్‌ను కొంతమంది అధికారులు తొక్కిపెట్టారని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments