Webdunia - Bharat's app for daily news and videos

Install App

చుక్కల భూములతో చంద్రబాబుకు చుక్కలు చూపించబోతున్నారు... ఎవరు?

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (21:09 IST)
సినీ నటుడు శివాజీ ఆపరేషన్ గరుడ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి భారీ కుట్ర జరుగబోతోందంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఎంను టార్గెట్ చేసిందనీ, ఈసారి వారి వ్యూహం వేరేగా వున్నదని చెప్పుకొచ్చాడు. 
 
చుక్కల భూముల రైతులను ప్రభుత్వంపై ఉసిగొల్పి వచ్చే ఎన్నికల్లో తెదేపాకు ఓట్లు రాకుండా చేసేందుకు పన్నాగం పన్నుతున్నారంటూ వెల్లడించారు. ఈ చుక్కల భూములను ఈస్ట్ ఇండియా కంపెనీ రెగ్యులరైజ్ చేసిందనీ, ఐతే వీటి పేరుతో భారీ కుట్రకు తెరతీసేందుకు వ్యూహరచన చేస్తున్నారంటూ వెల్లడించారు శివాజీ. శివాజీ ఆ ఫైల్‌ను కొంతమంది అధికారులు తొక్కిపెట్టారని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments