Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారాయణ హాస్పిటల్ రోగులకు తీవ్ర ఇబ్బందులు, ఆక్సిజన్ అందక రోగి మృతి

Severe complications
Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (16:52 IST)
నెల్లూరు నగరం రూరల్ నారాయణ రెడ్డి పేట పెళ్లూరు సునీత అనే మహిళ నారాయణ హాస్పిటల్లో గత మూడు రోజుల క్రితం కరోనాతో చేర్పించడం జరిగింది. ఐతే పేషంట్‌కి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదని అదేవిధంగా డాక్టర్లు గాని ఇక్కడున్న నోడల్ ఆఫీసర్ గాని ఎవరు కూడా తమకు సమాధానం చెప్పలేదని మహిళ తరపు బంధువులు ఆరోపిస్తున్నారు.

నిన్న రాత్రి ఆక్సిజన్ అందకపోతే నారాయణ హాస్పిటల్ సిబ్బందికి ఫోన్ చేసి మాట్లాడితే వారు సమాధానం చెప్పలేదని, తెల్లవారుజామున మరణించినట్లుగా హాస్పిటల్ సిబ్బంది చెప్పారని తెలిపారు.

నారాయణ హాస్పిటల్లో రోగులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారని నారాయణ హాస్పిటల్ ముందు అనేక మంది కరోనా పేషెంట్ బంధువులు తమ నిరసన తెలియజేయడం జరిగింది. నారాయణ వైద్యశాల మీద జిల్లా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments