Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (16:47 IST)
ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 557.63 పాయింట్లు లాభపడి 48,944.14 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 168.05 పాయింట్లు లాభపడి 14,653.05 దగ్గర స్థిరపడింది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 74.67గా ఉంది. ఐఆర్‌సీటీసీ, టాటా మోటార్స్‌, హీరో మోటోకార్ప్‌, అశోక్‌లేల్యాండ్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments