Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (16:47 IST)
ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 557.63 పాయింట్లు లాభపడి 48,944.14 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 168.05 పాయింట్లు లాభపడి 14,653.05 దగ్గర స్థిరపడింది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 74.67గా ఉంది. ఐఆర్‌సీటీసీ, టాటా మోటార్స్‌, హీరో మోటోకార్ప్‌, అశోక్‌లేల్యాండ్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments