దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (16:47 IST)
ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 557.63 పాయింట్లు లాభపడి 48,944.14 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 168.05 పాయింట్లు లాభపడి 14,653.05 దగ్గర స్థిరపడింది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 74.67గా ఉంది. ఐఆర్‌సీటీసీ, టాటా మోటార్స్‌, హీరో మోటోకార్ప్‌, అశోక్‌లేల్యాండ్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

Jin: జిన్ లాంటి కొత్త ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా : నిఖిల్ ఎం. గౌడ

SS Rajamouli: ఎస్‌ఎస్ రాజమౌళి పై జేమ్స్ కామెరాన్ కామెంట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments