Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరొక మహిళతో వివాహేతర సంబంధం.. భర్తను చితకబాదిన భార్య..

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (11:56 IST)
టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. అందుకు తోడుగా నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. మానవీయ విలువలు కూడా మంటగలిసిపోతున్నాయి. తాజాగా సికింద్రాబాద్‌లో తనను కాదని.. వేరొక మహిళతో వివాహేతర సంబంధం నెరపిన భర్తను ఓ మహిళ చితకబాదింది. 
 
వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ అల్వాల్ సుభాష్‌నగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి గోపాల్ మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గోపాల్ భార్య ఎస్తర్ ఏంజెల్ తన బంధువులతో కలిసి వచ్చి అతన్ని పట్టుకుని చితకబాదింది.
 
గోపాల్, ఎస్తర్‌లకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. గత కొన్ని రోజులుగా గోపాల్ కుటుంబాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో అనుమానంతో భార్య ఆరా తీసింది. చివరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి గోపాల్‌ను చితకబాదింది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments