Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్సిపి తోనే ఆర్యవైశ్యల అభివృద్ధి: మంత్రి వెలంపల్లి

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (08:10 IST)
వైశ్య భవన్ ద్వారా భవిష్యత్తు సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని వైశ్య భవన్ ట్రస్టీ లకు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ రావు సూచించారు.
 
బుధవారం హనుమాన్ పేట నంబర్ వారి వీధి నందు నూతన వైశ్య భవన్ ట్రస్ట్  ను మంత్రి, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తో కలిసి ప్రారంభించారు..
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య అభివృద్ధికి భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వ పథకాలను ట్రస్టు ద్వారా తెలుసుకునేందుకు ట్రస్ట్ భవన్ దోహదపడుతుందన్నారు...
 
వైశ్య భవన్ ట్రస్టీల 16 మందిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. అందరి సహకారంతో ఆర్య వైశ్య సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
 
కార్యక్రమంలో వైశ్య భవన్ ట్రస్టీలు చైర్మన్ పెనుగొండ సుబ్బారాయుడు, ప్రధాన కార్యదర్శి కొనకళ్ళ విద్యాధరరావు, కోశాధికారి శ్రీనివాసరావు, చలవాది మల్లికార్జున రావు, దుర్గా వెంకట ప్రసాదరావు, కొత్తమాసు వెంకటేశ్వరరావు, వీర వెంకట రామకృష్ణారావు, వెంకటేశ్వర గుప్త, లింగమల్ల శ్రీనివాసరావు, వాసుదేవరావు, గుడిపాటి పాపారావు, కృష్ణ కిషోర్, చింతలపూడి శ్రీనివాసరావు, విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

Sudeep: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా మూవీ మార్క్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఉత్తర్ ప్రదేశ్ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నిశాంచి ట్రైలర్ విడుదల

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments