Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్సిపి తోనే ఆర్యవైశ్యల అభివృద్ధి: మంత్రి వెలంపల్లి

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (08:10 IST)
వైశ్య భవన్ ద్వారా భవిష్యత్తు సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని వైశ్య భవన్ ట్రస్టీ లకు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ రావు సూచించారు.
 
బుధవారం హనుమాన్ పేట నంబర్ వారి వీధి నందు నూతన వైశ్య భవన్ ట్రస్ట్  ను మంత్రి, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తో కలిసి ప్రారంభించారు..
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య అభివృద్ధికి భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వ పథకాలను ట్రస్టు ద్వారా తెలుసుకునేందుకు ట్రస్ట్ భవన్ దోహదపడుతుందన్నారు...
 
వైశ్య భవన్ ట్రస్టీల 16 మందిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. అందరి సహకారంతో ఆర్య వైశ్య సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
 
కార్యక్రమంలో వైశ్య భవన్ ట్రస్టీలు చైర్మన్ పెనుగొండ సుబ్బారాయుడు, ప్రధాన కార్యదర్శి కొనకళ్ళ విద్యాధరరావు, కోశాధికారి శ్రీనివాసరావు, చలవాది మల్లికార్జున రావు, దుర్గా వెంకట ప్రసాదరావు, కొత్తమాసు వెంకటేశ్వరరావు, వీర వెంకట రామకృష్ణారావు, వెంకటేశ్వర గుప్త, లింగమల్ల శ్రీనివాసరావు, వాసుదేవరావు, గుడిపాటి పాపారావు, కృష్ణ కిషోర్, చింతలపూడి శ్రీనివాసరావు, విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments