Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న్ బెయిల్ పై సాక్షి మీడియా ఓవ‌రాక్ష‌న్... ఆర్.ఆర్.ఆర్. కోర్టు ధిక్కరణ పిటిషన్

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (16:02 IST)
జ‌గ‌న్ బెయిల్ పై సాక్షి మీడియా ఓవ‌రాక్ష‌న్ చేసింద‌ని, దీనిపై రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిని నేడు నాంపల్లి సీబీఐ కోర్టు విచారించింది. 
 
జగన్ బెయిల్ పై తీర్పు న్యాయ స్థానంలో పెండింగ్‌లో ఉండగా, త‌న బెయిల్ పిటిషన్ కొట్టివేశారని సాక్షి మీడియా ప్రచారంపై ఎంపీ రఘురామకృష్ణంరాజు కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. దీనిపై ఎడిటర్ మురళి, సీఈఓ వినయ్ మహేశ్వరికి న్యాయస్థానం సమన్లు ఇచ్చింది.

దీనితో సాక్షి మీడియా ప్ర‌తినిధులు మురళి వినయ్ మహేశ్వరులు నేడు విచారణకు హాజర‌య్యారు. సాక్షి మీడియా కౌంటర్ దాఖలుకు రెండు వారాలు గడువు కోరింది. సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సీబీఐ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments