Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమల భక్తులకు ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ తీపి కబురు

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (19:15 IST)
శబరిమల భక్తులకు ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ సంస్థ తీపి కబురు చెప్పింది. విశాఖపట్నం నుండి అయ్యప్ప స్వామి సన్నిధి శబరిమలకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీస్‌లు నిర్వహించాలని విజయనగరం జోన్ ఈడీ సీహెచ్ రవి కుమార్ పేర్కొన్నారు. 
 
విశాఖ జోన్ నుండి 60 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసినట్లు సీహెచ్ రవి కుమార్ స్పష్టం చేశారు. విశాఖ రీజియన్ నుండి 25 బస్సు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
 
కార్తీక మాసం ఈ సందర్భంగా పిక్నిక్‌లకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అరకు, లమ్మ సింగి, ధారకొండ ప్రాంతాలకు కూడా టూరిస్ట్ సర్వీస్ లు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. 
 
ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. కాగా ప్రస్తుతం శబరిమల ఆలయంలో దర్శనాలు చాలా తక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. కరోనా నిబంధలను పాటిస్తూనే.. దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు ఆలయ అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments