Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ గ్రామంలో ఓటుకు రూ.40 వేలు !

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (09:48 IST)
ఓటుకు వెయ్యి, రెండు, ఐదు వేలు ఇవ్వడం విన్నాం. కానీ ఒక ఓటుకు ఏకంగా రూ.40 వేలు ఇస్తున్నారంటే నమ్మగలరా?.. కానీ నమ్మాల్సిందే. అదెక్కడ అంటారా?.. అయితే పశ్చిమ గోదావరి జిల్లా వెళ్దాం రండీ...
 
ఉండి మండలంలోని ఓ చిన్న గ్రామంలో ఓటర్ల సంఖ్య వెయ్యిలోపే ఉంది. గ్రామంలో ఓటర్ల సంఖ్య తక్కువ కావడంతో.. ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లకు పెద్ద మొత్తంలోనే ముట్టజెప్పుతున్నారు.

ఎన్నికల వేళ.. ఆ గ్రామంలోని ఓటర్లకు పండగనే చెప్పాలి. గ్రామంలో ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు సర్పంచి అభ్యర్థులు.. రెండు విడతల్లో ఓటుకు రూ.10 వేల చొప్పున పంచారు.

ఇదే గ్రామంలో ఉప సర్పంచి పదవి పోటీలో తలపడుతోన్న మరో ఇద్దరు అభ్యర్థులు ఒకే వార్డులో బరిలో నిలిచారు. ఆ వార్డులో కేవలం 110 మంది ఓటర్లే ఉండగా, వీరిద్దరూ చెరొక రూ.10 వేల వరకు ఓటర్లకు ముట్టజెప్పారు. మొత్తంగా ఆ వార్డులో ఓటుకు రూ.40 వేల చొప్పున అందాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments