Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ గ్రామంలో ఓటుకు రూ.40 వేలు !

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (09:48 IST)
ఓటుకు వెయ్యి, రెండు, ఐదు వేలు ఇవ్వడం విన్నాం. కానీ ఒక ఓటుకు ఏకంగా రూ.40 వేలు ఇస్తున్నారంటే నమ్మగలరా?.. కానీ నమ్మాల్సిందే. అదెక్కడ అంటారా?.. అయితే పశ్చిమ గోదావరి జిల్లా వెళ్దాం రండీ...
 
ఉండి మండలంలోని ఓ చిన్న గ్రామంలో ఓటర్ల సంఖ్య వెయ్యిలోపే ఉంది. గ్రామంలో ఓటర్ల సంఖ్య తక్కువ కావడంతో.. ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లకు పెద్ద మొత్తంలోనే ముట్టజెప్పుతున్నారు.

ఎన్నికల వేళ.. ఆ గ్రామంలోని ఓటర్లకు పండగనే చెప్పాలి. గ్రామంలో ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు సర్పంచి అభ్యర్థులు.. రెండు విడతల్లో ఓటుకు రూ.10 వేల చొప్పున పంచారు.

ఇదే గ్రామంలో ఉప సర్పంచి పదవి పోటీలో తలపడుతోన్న మరో ఇద్దరు అభ్యర్థులు ఒకే వార్డులో బరిలో నిలిచారు. ఆ వార్డులో కేవలం 110 మంది ఓటర్లే ఉండగా, వీరిద్దరూ చెరొక రూ.10 వేల వరకు ఓటర్లకు ముట్టజెప్పారు. మొత్తంగా ఆ వార్డులో ఓటుకు రూ.40 వేల చొప్పున అందాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments