Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యా జూమ్ బాబుగారు.. మీకుందా..? రోజా ప్రశ్న

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (22:19 IST)
రాష్ట్రం సంక్షేమం, అభివృద్థి వైపు పరుగులు పెడుతోంది. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. 17 నెలలు అద్భుతమైన పాలన అంటూ జనమే మెచ్చుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు ఎక్కడికి వెళ్ళినా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
 
ఇదంతా చూస్తున్న చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు. అయ్యా.. ప్రతిపక్షనేత గారు. మీరు జూమ్ యాప్‌లో మాట్లాడటం కాదు. అసలు మీకు కాస్తయినా ప్రజలపైన మమకారం వుంటే జనంలోకి రండి అంటూ సవాల్ విసిరారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా. 
 
జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సంధ్భరంగా చిత్తూరు జిల్లా నగరిలో రోజా వైసిపి కార్యకర్తలు, నాయకులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. నగరి పట్టణంలో ర్యాలీ కొనసాగింది. అడుగడుగునా రోజాకు జనం నీరాజనాలు పలికారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments