అయ్యా జూమ్ బాబుగారు.. మీకుందా..? రోజా ప్రశ్న

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (22:19 IST)
రాష్ట్రం సంక్షేమం, అభివృద్థి వైపు పరుగులు పెడుతోంది. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. 17 నెలలు అద్భుతమైన పాలన అంటూ జనమే మెచ్చుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు ఎక్కడికి వెళ్ళినా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
 
ఇదంతా చూస్తున్న చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు. అయ్యా.. ప్రతిపక్షనేత గారు. మీరు జూమ్ యాప్‌లో మాట్లాడటం కాదు. అసలు మీకు కాస్తయినా ప్రజలపైన మమకారం వుంటే జనంలోకి రండి అంటూ సవాల్ విసిరారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా. 
 
జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సంధ్భరంగా చిత్తూరు జిల్లా నగరిలో రోజా వైసిపి కార్యకర్తలు, నాయకులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. నగరి పట్టణంలో ర్యాలీ కొనసాగింది. అడుగడుగునా రోజాకు జనం నీరాజనాలు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments