Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం, బాబూ ప్రతిదీ రాజకీయమేనా? రోజా ప్రశ్న

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (11:49 IST)
రాష్ట్రంలో దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా. మహిళలకు భద్రత కోసం త్వరలో ఒక కొత్త యాప్‌ను రూపొందించే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పారు. గాజువాకలో ప్రేమోన్మాది దాడిలో వరలక్ష్మి మృతి చెందడం బాధాకరమన్నారు.
 
అయితే ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం మానుకోవాలన్నారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేయడానికి ప్రయత్నిస్తుంటారన్నారు.
 
విమర్సలు చేసేముందు ప్రభుత్వ ఇన్వాల్మెంట్ అందులో ఎంతమాత్రం ఉంది. అసలు ప్రభుత్వాన్నే బాధ్యులను ఎందుకు చేయాలి అన్నది చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా మీడియాతో మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments