Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం, బాబూ ప్రతిదీ రాజకీయమేనా? రోజా ప్రశ్న

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (11:49 IST)
రాష్ట్రంలో దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా. మహిళలకు భద్రత కోసం త్వరలో ఒక కొత్త యాప్‌ను రూపొందించే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పారు. గాజువాకలో ప్రేమోన్మాది దాడిలో వరలక్ష్మి మృతి చెందడం బాధాకరమన్నారు.
 
అయితే ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం మానుకోవాలన్నారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేయడానికి ప్రయత్నిస్తుంటారన్నారు.
 
విమర్సలు చేసేముందు ప్రభుత్వ ఇన్వాల్మెంట్ అందులో ఎంతమాత్రం ఉంది. అసలు ప్రభుత్వాన్నే బాధ్యులను ఎందుకు చేయాలి అన్నది చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా మీడియాతో మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments