Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌మాదం జ‌రిగి రోజులు గ‌డుస్తున్నా... రోడ్డుపై ఇదే సీన్ ఇంకా!

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (13:16 IST)
ఇటీవల చట్టానికి సోమరితనం బద్ధకం ఎక్కువ అయినట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా మోరంపూడి జంక్షన్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై ఉన్న ఒక వ్యక్తి ఒక లారీ క్రింద వెళ్లిపోయి ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు వచ్చారు... జరగాల్సిన తంతునంతా నిర్వహించారు.


అయితే ప్రమాదం జరిగి నాలుగు రోజులు కావస్తున్నా, సంఘటన ప్రాంతం నుంచి లారీని గాని, లారీ  కింద ఉన్న ద్విచక్ర వాహనాన్ని తొలగించకుండా ఘటనా ప్రాంతంలోనే లే ఉంచి వేశారు. ఈ నేపథ్యంలో అత్యంత రద్దీగా ఉండే మోరంపూడి జంక్షన్ లో ఇది వాహనదారుల‌కు ఇబ్బందిగా మారింది. ఘటనకు సంకేతమైన వాహనాలను ఘటనా ప్రాంతం నుంచి తొలగించకుండా అక్కడే వదిలివేయడం పై అనేకమంది వాహనదారులు భయబ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి, ఘటనా ప్రాంతం నుంచి లారీను, లారీ కింద ఉన్న ద్విచక్ర వాహనాన్ని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments