Webdunia - Bharat's app for daily news and videos

Install App

దగాపడిన ఉద్యోగులకు మద్దతుగా హస్తినలో "ఆర్ఆర్ఆర్" దీక్ష

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (16:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో దగాపడిన ఉద్యోగులకు మద్దతుగా ఢిల్లీలో దీక్ష చేయనున్నట్టు వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. వీరికి మద్దతుగా రివర్స్ పీఆర్సీకి నిరసనగా బుధవారం ఢిల్లీలో దీక్ష చేస్తానని తెలిపారు. ఈ దీక్ష ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగుతుందని చెప్పారు. 
 
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. కానీ, వారికి రివర్స్ పీఆర్సీ రూపంలో మంచి బహుమతి ఇచ్చారని చెప్పారు. ఇలాంటి కోతలు చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. ఈ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలన్నీ అసంతృప్తితోనే ఉన్నాయని చెప్పారు. ఈ అంశంలో ప్రభుత్వ ఉద్యోగులకు తాను సంఘీభావం తెలుపుతున్నట్టు రఘురామరాజు మగళవారం ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments