Webdunia - Bharat's app for daily news and videos

Install App

దగాపడిన ఉద్యోగులకు మద్దతుగా హస్తినలో "ఆర్ఆర్ఆర్" దీక్ష

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (16:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో దగాపడిన ఉద్యోగులకు మద్దతుగా ఢిల్లీలో దీక్ష చేయనున్నట్టు వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. వీరికి మద్దతుగా రివర్స్ పీఆర్సీకి నిరసనగా బుధవారం ఢిల్లీలో దీక్ష చేస్తానని తెలిపారు. ఈ దీక్ష ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగుతుందని చెప్పారు. 
 
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. కానీ, వారికి రివర్స్ పీఆర్సీ రూపంలో మంచి బహుమతి ఇచ్చారని చెప్పారు. ఇలాంటి కోతలు చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. ఈ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలన్నీ అసంతృప్తితోనే ఉన్నాయని చెప్పారు. ఈ అంశంలో ప్రభుత్వ ఉద్యోగులకు తాను సంఘీభావం తెలుపుతున్నట్టు రఘురామరాజు మగళవారం ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments