Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ చీఫ్ చంద్రబాబుకు రజనీకాంత్ ఫోన్ ... పరామర్శ

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (10:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఘోర అవమానం జరిగింది. అధికార వైకాపాకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరిని అసభ్యంగా మాట్లాడి హేళన చేశారు. దీంతో కలత చెందిన చంద్రబాబు మీడియా సమావేశంలో కన్నీరుకార్చారు. దీంతో అనేకకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. 
 
అదేసమయంలో పలువురు ప్రముఖులు చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. ఇలాంటి వారిలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరు. బాబుకు ఫోన్ చేసిన రజనీకాంత్ పరామర్శించారు. 
 
ఇలాంటి సందర్భాల్లోనే మరింత ధైర్యంగా ఉండాలంటూ హితవు పలికినట్టు సమాచారం. అందేసమయంలో చంద్రబాబుకు పలువురు జాతీయ నేతలు కూడా అండగా నిలుస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని వారు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments