Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ యజమాని మానవుడా... రాక్షసుడా? దొడ్డుకర్రతో గొడ్డును బాదినట్లు బాదాడు...

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (18:32 IST)
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. కోళ్ళ దొంగతనం చేస్తున్నాడన్న నెపంతో 5 రోజులుగా ఒక యువకుడిని గృహ నిర్బంధం చేసి చితకబాదారు. చిత్తూరులో నివాసమున్న వేణుగోపాల్ స్థానికంగా ఉన్న సాగర్ చికెన్ పౌల్ట్రీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి కోళ్ళు దొంగతనం జరుగుతున్నట్లు యజమాని గుర్తించారు.
 
అనుమానం వచ్చిన పౌల్ట్రీ యజమాని వర్కర్లతో  వేణుగోపాల్‌ను చితకబాది తన ఇంటిలో నిర్బంధించాడు. పౌల్ట్రీ నిర్వాహకుల నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధితుడు మీడియాను  ఆశ్రయించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments