Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం చెప్తిరి.. ఏం చెప్తిరి... సెల్ఫీ ఇవ్వలేదని కోడిగుడ్లతో దాడిచేశారట...

Webdunia
గురువారం, 8 జూన్ 2023 (08:52 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గత కొన్ని రోజులుగా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఇటీవల ఆయన కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆయనపై కొందరు దుండగులు కోడిగుడ్లతో దాడి చేశారు. లోకేశ్ పాదయాత్రలో నడిచి వెళుతుండగా, ఆయన్ను లక్ష్యంగా చేసుకుని ఈ కోడిగుడ్ల దాడి జరిగింది. అయితే, ఆ గుడ్లు లోకేశ్ భద్రతా సిబ్బందికి తగిలి పగిలిపోయాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... తాజాగా ఇద్దర్ని అరెస్టు చేశారు. వారిని పెన్నా నగర్‌కు చెందిన బాలు, శ్రీకాంత్ అనే వారిగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ దాడి ఘటనపై కడప జిల్లా ఏఎస్పీ ప్రేరణ కుమార్ తాజాగా వివరణ ఇచ్చారు. ఈ నెల ఒకటో తేదీన ప్రొద్దుటూరులో పాదయాత్ర నిర్వహించిన సమయంలో నిందితులు బాలు, శ్రీకాంత్‌ కోడిగుడ్లు విసిరానని చెప్పారు. నిందితులిద్దరూ మంచి స్నేహితులని చెప్పారు. నారా లోకేశ్ తమకు సెల్ఫీ ఇవ్వలేదన్న అక్కసుతోనే కోడిగుడ్లతో దాడిచేశారని, వీరిద్దరూ మాట్లాడుకునే ఈ దాడికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments