Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు అల్లూరి సంబంధీకులతో ప్రధాని మోడీ సమావేశం

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (10:50 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం భీమవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బంధువులు, సంబంధీకులతో సమావేశంకానున్నారు. ఈ మేరకు అల్లూరి సోదరుడు, సోదరి మనవలు, అల్లూరి సైన్యంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులకు చెందిన మనవలు, మునిమనవళ్ళు ఇలా మొత్తం 37 మంది అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఎంపిక చేసింది. వీరిందరినీ ప్రధాని మోడీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమవుతారు. 
 
నిజానికి వీరిందరినీ ప్రధాని మోడీ ఆశీనులయ్యే సభా వేదికపైనే కూర్చోబెట్టాలని తొలుత భావించారు. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆ తర్వాత  వీరందరితో ఒక సమావేశమందిరంలో భేటీ అవుతారు. 
 
మరోవైపు, ఈ సందర్భంగా జరిగే కార్యక్రమ వేదికపై ప్రధాని మోడీ, గవర్నర్ హరిచందన్, ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి ఆర్కే.రోజా, టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సిట్టింగ్ ఎంపీ రఘురామరాజు తదితరులు వేదికను అలంకరిస్తారు. ఈ పర్యటన సందర్భంగా అల్లూరి సీతారామరాజు 30 అడుగుల ఎత్తులో స్థాపించిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments