Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

ఐవీఆర్
గురువారం, 16 మే 2024 (11:53 IST)
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఆయన వెనుకే జనం వున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నందున ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. రెండవసారి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అంటూ జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక యువత సాధికారత, ఉపాధిపై దృష్టి సారిస్తుంది. కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని చెప్పారు.
 
ఒకవేళ ప్రజలు టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడును ఎన్నుకుంటే, తమకి విరామం వస్తుందని అన్నారు. కొనసాగుతున్న సంక్షేమ పథకాల్లో మేనిఫెస్టో అమలుకు జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నందున వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోకు విశ్వసనీయత ఉందన్నారు. ఆచరణాత్మకంగా అమలు చేయడానికి సాధ్యమయ్యే మ్యానిఫెస్టోను ఆయన ప్రకటించారు. గత మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమైనందున ఆయన మ్యానిఫెస్టోపై ప్రజలకు విశ్వాసం లేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments