Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

ఐవీఆర్
గురువారం, 16 మే 2024 (11:37 IST)
శ్రీశైలం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకోవడంపై కలకలం రేగింది. శివశంకర్ రెడ్డి అనే కానిస్టేబుల్‌ తుపాకీతో తలపై కాల్చుకుని స్టేషన్‌లోనే శవమై కనిపించాడు. ఈ సంఘటన తెల్లవారుజామున స్టేషన్‌లోని బాత్‌రూమ్‌లో జరిగింది. అతడు రక్తపు మడుగులో పడి వున్నాడు.
 
కానిస్టేబుల్ మరణవార్త తెలిసిన వెంటనే ఆత్మకూరు డీఎస్పీ విచారణకు ఆదేశించారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసేందుకు కేసు దర్యాప్తును సీఐ ప్రసాదరావుకు అప్పగించారు. మృతి చెందిన కానిస్టేబుల్ శివశంకర్ రెడ్డి కర్నూలు జిల్లా వాసి. ఐతే అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ విషాద సంఘటనకు దారితీసిన కారణాలను కనుగొనే పనిలో ఉన్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments