శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

ఐవీఆర్
గురువారం, 16 మే 2024 (11:37 IST)
శ్రీశైలం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకోవడంపై కలకలం రేగింది. శివశంకర్ రెడ్డి అనే కానిస్టేబుల్‌ తుపాకీతో తలపై కాల్చుకుని స్టేషన్‌లోనే శవమై కనిపించాడు. ఈ సంఘటన తెల్లవారుజామున స్టేషన్‌లోని బాత్‌రూమ్‌లో జరిగింది. అతడు రక్తపు మడుగులో పడి వున్నాడు.
 
కానిస్టేబుల్ మరణవార్త తెలిసిన వెంటనే ఆత్మకూరు డీఎస్పీ విచారణకు ఆదేశించారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసేందుకు కేసు దర్యాప్తును సీఐ ప్రసాదరావుకు అప్పగించారు. మృతి చెందిన కానిస్టేబుల్ శివశంకర్ రెడ్డి కర్నూలు జిల్లా వాసి. ఐతే అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ విషాద సంఘటనకు దారితీసిన కారణాలను కనుగొనే పనిలో ఉన్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments