Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు నరసాపురంలో పవన్ కళ్యాణ్ - రోడ్‌షో - భారీ బహిరంగ సభ

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (10:36 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆదివారం నరసాపురం పర్యటనకు వెళ్ళనున్నారు. ఆయన ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నరసాపురానికి చేరుకుంటారు. 
 
ఆ తర్వాత పట్టణంలోని ఇసుక ర్యాంపు నుంచి సాగే రోడ్‌షోలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత వీవర్స్ కాలనీ వద్దకు చేరుకుని అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. 
 
కాగా, రాష్ట్రంలోని జాలర్ల సమస్యలను పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చింది. కాగా, పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు జనసేన పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ బహిరంగ సభకు ఉభయగోదావరి జిల్లాల నుంచి జనసైనికులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments