Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు నరసాపురంలో పవన్ కళ్యాణ్ - రోడ్‌షో - భారీ బహిరంగ సభ

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (10:36 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆదివారం నరసాపురం పర్యటనకు వెళ్ళనున్నారు. ఆయన ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నరసాపురానికి చేరుకుంటారు. 
 
ఆ తర్వాత పట్టణంలోని ఇసుక ర్యాంపు నుంచి సాగే రోడ్‌షోలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత వీవర్స్ కాలనీ వద్దకు చేరుకుని అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. 
 
కాగా, రాష్ట్రంలోని జాలర్ల సమస్యలను పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చింది. కాగా, పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు జనసేన పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ బహిరంగ సభకు ఉభయగోదావరి జిల్లాల నుంచి జనసైనికులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments