Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొత్తుల విషయంలో నేనే నిర్ణయం తీసుకుంటాను.. పవన్ కల్యాణ్

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (18:28 IST)
జనసేన సిద్ధాంతాలను కలుషితం చేసేందుకు, తమ దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా జనసేన పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. 
 
కొన్ని పార్టీలు జనసేనకు అనుకూలంగా ఉండగా, పార్టీ సానుకూల ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కట్టుకథలను ప్రచారం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని విశ్వసనీయ సమాచారం ఉందని పవన్ కళ్యాణ్ పార్టీ సభ్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
 
ఆధారాలు లేకుండా నేరారోపణలు చేయవద్దని, సరైన కారణం లేకుండా కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించవద్దని పవన్ హెచ్చరించారు. పొత్తుల విషయంలో తానే నిర్ణయం తీసుకుంటానని, సోషల్ మీడియాలోని సమాచారం ఆధారంగా పొత్తులపై చర్చించవద్దని పార్టీ సభ్యులకు కళ్యాణ్ సూచించారు. 
 
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పార్టీ అహర్నిశలు కృషి చేస్తోందని, ఈ లక్ష్యాలపై దృష్టి సారించడం చాలా అవసరమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments