Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు, జగన్‌పై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్...

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (19:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తర్వాతి వారం జరగనున్న ఎన్నికలు వాడి వేడిగా ఉన్నాయి. నేతలు తన పార్టీల అభ్యర్థుల గెలుపునకు సర్వశక్తులను ఒడ్డుతున్నారు. జిల్లాల వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇందులో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. నేడు విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేనాని చంద్రబాబు, జగన్‌పై నిప్పులు చెరిగారు. 
 
అలాగే విజయనగరం జిల్లాలో కుటుంబ పాలనను తిరిమికొట్టాలని పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్ అవినీతి కోటలను బద్దలు కొడతామన్నారు. చంద్రబాబుకి మూడు నెలల ముందే అన్నీ గుర్తొచ్చాయా అంటూ ప్రశ్నించాడు. 
 
అదే విధంగా వైసీపీ అధికారంలోకి వస్తే అరాచకాలు పెరిగిపోతాయంటూ విమర్శించారు. అసలు వైసీపీ తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదని, అందుకు సమాధానం చెప్పాలని అన్నారు. చంద్రబాబు, జగన్‌కి తమ తమ కుటుంబాలే ముఖ్యమని, ఆ తర్వాతే ప్రజలు అని కానీ తనకు మాత్రం ప్రజలు తర్వాతే ఎవరైనా అంటూ ఉద్ఘాటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments