Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు, జగన్‌పై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్...

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (19:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తర్వాతి వారం జరగనున్న ఎన్నికలు వాడి వేడిగా ఉన్నాయి. నేతలు తన పార్టీల అభ్యర్థుల గెలుపునకు సర్వశక్తులను ఒడ్డుతున్నారు. జిల్లాల వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇందులో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. నేడు విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేనాని చంద్రబాబు, జగన్‌పై నిప్పులు చెరిగారు. 
 
అలాగే విజయనగరం జిల్లాలో కుటుంబ పాలనను తిరిమికొట్టాలని పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్ అవినీతి కోటలను బద్దలు కొడతామన్నారు. చంద్రబాబుకి మూడు నెలల ముందే అన్నీ గుర్తొచ్చాయా అంటూ ప్రశ్నించాడు. 
 
అదే విధంగా వైసీపీ అధికారంలోకి వస్తే అరాచకాలు పెరిగిపోతాయంటూ విమర్శించారు. అసలు వైసీపీ తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదని, అందుకు సమాధానం చెప్పాలని అన్నారు. చంద్రబాబు, జగన్‌కి తమ తమ కుటుంబాలే ముఖ్యమని, ఆ తర్వాతే ప్రజలు అని కానీ తనకు మాత్రం ప్రజలు తర్వాతే ఎవరైనా అంటూ ఉద్ఘాటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments