Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు, జగన్‌పై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్...

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (19:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తర్వాతి వారం జరగనున్న ఎన్నికలు వాడి వేడిగా ఉన్నాయి. నేతలు తన పార్టీల అభ్యర్థుల గెలుపునకు సర్వశక్తులను ఒడ్డుతున్నారు. జిల్లాల వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇందులో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. నేడు విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేనాని చంద్రబాబు, జగన్‌పై నిప్పులు చెరిగారు. 
 
అలాగే విజయనగరం జిల్లాలో కుటుంబ పాలనను తిరిమికొట్టాలని పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్ అవినీతి కోటలను బద్దలు కొడతామన్నారు. చంద్రబాబుకి మూడు నెలల ముందే అన్నీ గుర్తొచ్చాయా అంటూ ప్రశ్నించాడు. 
 
అదే విధంగా వైసీపీ అధికారంలోకి వస్తే అరాచకాలు పెరిగిపోతాయంటూ విమర్శించారు. అసలు వైసీపీ తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదని, అందుకు సమాధానం చెప్పాలని అన్నారు. చంద్రబాబు, జగన్‌కి తమ తమ కుటుంబాలే ముఖ్యమని, ఆ తర్వాతే ప్రజలు అని కానీ తనకు మాత్రం ప్రజలు తర్వాతే ఎవరైనా అంటూ ఉద్ఘాటించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments