Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌పై నిప్పులు చెరిగిన ముద్రగడ.. బ్లేడ్ బ్యాచ్ అంటారా?

సెల్వి
గురువారం, 4 ఏప్రియల్ 2024 (12:41 IST)
కాపు నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్‌సీపీలో చేరినప్పటి నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలను కూడా తన దగ్గరికి రానివ్వడం లేదని తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేశారు. రోజుకు మూడు షిఫ్టుల్లో పని చేసే బౌన్సర్లు పవన్ కళ్యాణ్ చుట్టూ ఎప్పుడూ ఉంటారని ముద్రగడ పేర్కొన్నారు. 
 
వైఎస్‌ఆర్‌సీపీ నేతలను బ్లేడ్‌ బ్యాచ్‌ అంటూ పవన్‌ కల్యాణ్‌ అనడం విడ్డూరంగా ఉందని ముద్రగడ దుయ్యబట్టారు. పిరికితనం, అసమర్థతతోనే పవన్ కళ్యాణ్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతుండడంతో.. అస్వస్థతకు గురికావడంతో ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

శ్రీరామ్ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ కథతో కోడి బుర్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments