Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ లీకేజీ సంఘటన పట్ల గవర్నర్ విచారం

Webdunia
బుధవారం, 1 జులై 2020 (19:59 IST)
విశాఖ గ్యాస్ లీకేజ్ సంఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. మంగళవారం తెల్లవారుజామున విశాఖపట్నం పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీ కర్మాగారంలో బెంజిమిడాజోల్ గ్యాస్ లీకేజీ జరిగిన సంఘటనపై గవర్నర్ విచారం వెలిబుచ్చారు.
 
సంఘటనలో సంస్ధకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు ఆసుపత్రి పాలయ్యారు. గ్యాస్ లీకేజీని ప్రభుత్వ యంత్రాంగం అదుపులోకి తీసుకు రాగా, బాధిత వ్యక్తులు పూర్తిగా కోలుకునే వరకు పూర్తి స్థాయి వైద్య సంరక్షణ, చికిత్స అందించాలని గవర్నర్ శ్రీ హరిచందన్ ప్రభుత్వాన్ని కోరారు.
 
మృతుల కుటుంబ సభ్యులకు తన హృదయపూర్వక సంతాపం తెలిపిన గవర్నర్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

తర్వాతి కథనం
Show comments