Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

సెల్వి
శనివారం, 18 మే 2024 (15:22 IST)
2019 నుంచి పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పూర్తి పట్టు సాధించింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు (మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, చిలకలూరిపేట), నరసరావుపేట పార్లమెంటును గెలుచుకుంది. 
 
ఎన్నికల తర్వాత టీడీపీ కోడెల శివప్రసాదరావు లాంటి నాయకుడిని కోల్పోయింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిన అవమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి టీడీపీ కేడర్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలకు పడదు. 
 
ఇక 2024 మే 13న జరిగిన పోలింగ్ రోజున పల్నాడులో టీడీపీ క్యాడర్ హోరాహోరీగా పోరాడింది. పోలింగ్ బూతులో రిగ్గింగ్‌కు పాల్పడింది వైకాపా. పోలింగ్ తర్వాత టీడీపీ క్యాడర్ కూడా గట్టిపోటీనిచ్చింది. పల్నాడులో ఎన్నికల ఫలితాల కథ ముందే తెలిసే.. వైకాపా ఇలాంటి చర్యలకు పాల్పడిందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments