Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీపార్వతి హెచ్చరికతో ప్రాణభయం ఏర్పడింది.. శివాజీ

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (09:44 IST)
ఆపరేషన్ గరుడతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన హీరో శివాజీ. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న శివాజీ.. ఆపరేషన్ గరుడ విషయంలో మాత్రం సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. 
 
తాజాగా ఆపరేషన్‌ గరుడ పేరుతో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణ హాని ఉందంటున్నారు. వైసీపీ నాయకుల నుంచి తన ప్రాణానికి ప్రమాదం ఉన్నందున రక్షణ కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు, ఏపీ డీజీపీకి ఆయన లేఖ రాశారు.
 
ఇప్పటికే అగంతకుల నుంచి తనకు హెచ్చరికలు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి సైతం సోషల్‌ మీడియాలో తనను హెచ్చరించారని లేఖలో శివాజీ పేర్కొన్నారు.
 
నవంబర్‌ 21వ తేదీన అమెరికా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తాను వస్తున్నానని.. ఆ సమయంలోనే తనపై దాడి జరిగే అవకాశం ఉన్నందున.. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని శివాజీ రాసిన లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments