Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు.. మహిళల కంటతడి (video)

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (11:58 IST)
మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు.. అంటూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో టీడీపీ ఎమ్మెల్యేల పాదయాత్ర జరుగుతోంది. టీడీపీ మాజీ ఎంపి నిమ్మల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గోరంట్లలో సోమవారం పాదయాత్ర చేపట్టారు. అమరావతి రాజధాని ఒక్కటే ఉండాలంటూ.. రైతులు, జేఏసీ నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. గోరంట్ల నుండి పెనుగొండ వరకు పెద్ద ఎత్తున కొనసాగుతోన్న ఆపై పెనుగొండకు చేరుకుంటుంది. పాదయాత్ర అనంతరం పెనుగొండలో అధికారికి వినతిపత్రాన్ని ఇవ్వనున్నారు.
 
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోద ముద్ర వేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాజధాని మహిళా రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ... తమకు అన్యాయం చేయొద్దంటూ బోరున విలపించారు. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి అంటూ కొత్తగా తమను ఇబ్బంది పెట్టేలా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని రాజధాని మహిళలు ప్రశ్నిస్తున్నారు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments