Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆలయానికి జీఎస్టీ మినహాయింపు.. రూ.35కోట్ల ఆదా?

తిరుమల శ్రీవారి ఆలయానికి జీఎస్టీ మినహాయింపు ఇస్తూ కేంద్రం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా జీఎస్టీ పరిధి నుంచి టీటీడీకి మినహాయింపు ఇవ్వాలనే ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తికి కేంద్రం స్పందించింది. సేవా

Webdunia
ఆదివారం, 3 జూన్ 2018 (15:19 IST)
తిరుమల శ్రీవారి ఆలయానికి జీఎస్టీ మినహాయింపు ఇస్తూ కేంద్రం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా జీఎస్టీ పరిధి నుంచి టీటీడీకి మినహాయింపు ఇవ్వాలనే ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తికి కేంద్రం స్పందించింది. సేవా భోజ్ యోజన పథకం కింద భక్తులకు ఉచిత అన్న ప్రసాదాలు అందించే ఆలయాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొంది. 
 
జీఎస్టీ మినహాయింపులో భాగంగా భక్తుల అన్నప్రసాదాల కోసం కొనుగోలు చేసే ముడి సరుకులపై ఇక నుంచి ఎలాంటి జీఎస్టీ వుండదు. అంతేగాకుండా.. జీఎస్టీ మినహాయింపు ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి ఏటా రూ.35కోట్ల వరకు ఆదా అవుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: కాలేజీలో మహేష్ బాబుతో హాయ్-బై అనుకునేవాళ్లం.. కలిసి నటిస్తామని అనుకోలేదు.. త్రిష

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments