Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయి వారం కూడా కాలేదు... నవదంపతులు గోదావరిలో దూకేశారు..

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2023 (18:33 IST)
పెళ్లయి వారం కూడా కాలేదు. ఏం జరిగిందో ఏమో... కొత్తగా పెళ్లయిన జంట నదిలో దూకి బలవంతంగా చనిపోవాలని ప్రయత్నించింది. ప్రాణభయంతో భర్త ఈదుకుంటూ బయటకు వెళ్లాడు. కానీ వధువు గల్లంతైన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఉద్రజవరం మండలం మోర్తకు చెందిన కె.శివకృష్ణకు వడలికి చెందిన కోదాడ సత్యవాణితో ఈనెల 15న వివాహమైంది. నూతన వధూవరులు మంగళవారం రాత్రి సినిమాకు వెళ్తున్నామని చెప్పి బైక్‌పై బయటకు వెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, పెనుగొండ మండలం సిద్ధాంత వంతెనపై నుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించారు. 
 
అయితే వరుడు ఈత కొడుతూ బయటకు రాగా, వధువు గల్లంతైంది. కుటుంబ సభ్యులు, పోలీసులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. తణుకులోని ప్రవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న శివరామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
రామకృష్ణ నాటకీయంగా వ్యవహరిస్తున్నారని వధువు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments