Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊగిపోతున్న సమాధి.. షేకవుతున్న పూలు... ఎక్కడ?

Webdunia
గురువారం, 25 జులై 2019 (14:11 IST)
ఆ సమాధి ఊగిపోతోంది. ఆ సమాధిపై ఉన్న పూలు షేకవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామీణులు ఈ వింతను చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ వింత సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం లింగంపల్లి వద్ద కనిపించింది. 
 
జిల్లాలోని పొదలకూరు మండలం లింగంపల్లి వద్ద మాసుంసావలి దర్గాలో ఓ సమాధి ఉంది. ఈ సమాధి కదులుతోంది. దీంతో సమాధిపై వేసిన పూలు లబ్ డబ్ అంటూ కిందకు మీదకు కొట్టుకుంటుందో.. అచ్చం అలానే సమాదిపై ఉన్న పూలు కిందకు మీదకు కదులుతున్నాయి.
 
ఈ వింతను చూసిన స్థానికులు అదంతా అల్లా మహిమేనంటూ ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. ఇందులో ముస్లిం సోదరులతోపాటు హిందూ భక్తులు కూడా పాల్గొంటున్నారు. ఫలితంగా ఈ సమాధి ఉన్న ప్రాంతం ఓ జాతరలా కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments