Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసానిని ముందుగా మాకు అప్పగించండి: వాహనంతో జైలు ముందు నరసరావు పేట పోలీసులు

ఠాగూర్
సోమవారం, 3 మార్చి 2025 (13:09 IST)
సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే శ్రీ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో నమోదైన కేసులో పోసాని అరెస్టయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉంటున్న విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే పోసానీపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులో నమోదయ్యాయి. ఆయన అదుపులోకి తీసుకునేందుకు మిగిలిన పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు పీటీ వారెంట్లు జారీచేసేందుకు సిద్ధమవుతున్నారు. 
 
మరోవైపు, గుంటూరు జిల్లా నరసరావు పేట, అల్లూరు జిల్లా, అనంతపురం పోలీసులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. అయితే, తాము కోర్టు అనుమతి తీసుకున్నామని, ముందుగా పోసానిని తమకే అప్పగించాలని నరసరావుపేట పోలీసులు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 
 
పోసానిపై ఒకేసారి మూడు పీటీ వారెంట్లు రావడంతో ఆయనను ముందుగా ఎవరికి అప్పగించాలనే దానిపై ఉన్నతాధికారులతో జైలు అధికారులు సమాసలోచనలు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన నిబంధనలను పరిశీలించారు. ఆ తర్వాత ఉన్నతధికారుల అనుమతితో నరసరావు పేట పోలీసులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments