Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయం విజయసాయి రెడ్డికి ఎలా తెలుస్తుంది జగన్ గారూ? రఘురామకృష్ణ రాజు

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (20:13 IST)
న్యాయ వ్యవస్థపై నిఘా అన్న పేరుతో పత్రికల్లో వార్తలు రావడంతో న్యాయమూర్తుల ఫోన్లు సైతం ట్యాపింగ్‌కు గురవుతున్నాయన్న భావన కలుగుతోందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. “పార్క్ హయత్”లో ఏదో జరిగిందంటూ విజయసాయిరెడ్డి పెట్టిన “ట్వీట్”, చూస్తే ఫోన్ టాంపరింగ్ జరిగింది అనేందుకు నిదర్శనం అన్నారు.
 
ఫోన్ టాపింగ్ జరగకపోతే “ఫేస్ టైం”లో ఎవరెవరు ఎవరితో మాట్లాడారనే విషయం విజయసాయి రెడ్డికి ఎలా తెలుస్తుంది? బాబూ ముఖ్యమంత్రి గారూ.. మీ చుట్టూ ఉన్న అసాంఘిక శక్తులు ఎవరనేది పసిగట్టoడి. న్యాయ వ్యవస్థని, రాజ్యాంగ వ్యవస్థలను కూలదోస్తున్నారన్న అప్రతిష్ట తెచ్చుకోకండి.
 
టెలిఫోన్ టాపింగ్ అంశంపై మీరు చర్యలు తీసుకోకుంటే, ఇదే అంశాన్ని నేను కచ్చితంగా పార్లమెంట్లో లేవనెత్తుతా అన్నారు. ఆంధ్రజ్యోతి పత్రికకు నోటీసు ఇచ్చిన విషయం ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగి ఉండవచ్చు అని, ఆయనకి తెలిస్తే నోటీసులు ఇచ్చేవారు కాదన్నారు. మీ దురభిమానుల ద్వారా నాకు ఫోన్ చేయించి వేధించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments