Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి మధ్యలో ప్రధాని ఫోటోనా? చాలా బాగోదా... బాగుంటుందా?

కడప ఉక్కు ప్రాజెక్టు కోసం పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న నిరాహార దీక్ష ఆరో రోజుకి చేరుకుంది. ఈ నేపధ్యంలో ఏపీ ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ స్పందించారు. "కడప ఉక్కు, ఆంధ్రుల హక్కు! పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ నెరవేర్చాలి అని పార్లమెంట్ సభ్యుడ

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (09:50 IST)
కడప ఉక్కు ప్రాజెక్టు కోసం పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న నిరాహార దీక్ష ఆరో రోజుకి చేరుకుంది. ఈ నేపధ్యంలో ఏపీ ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ స్పందించారు. "కడప ఉక్కు, ఆంధ్రుల హక్కు! పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ నెరవేర్చాలి అని పార్లమెంట్ సభ్యుడు సిఎం రమేష్ గారు చేస్తున్న దీక్ష ఆరో రోజుకి చేరుకుంది. అయినా కేంద్రం నుండి ఎటువంటి స్పందనా లేకపోవడం ఆంధ్రుల పట్ల బీజేపీ నేతల వైఖరిని మరోసారి బయటపెడుతుంది.
 
బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతియ్యడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రాష్ట్ర బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చెయ్యకుండా హామీల అమలు కోసం ఢిల్లీ లో యాత్రలు చేస్తే బాగుంటుంది'' అని ట్వీట్ చేశారు. 
 
ఐతే పనిలో పనిగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు చేసిన ట్వీట్ ను ఆయన ఉటంకించారు. అందులో ఏమున్నదంటే... " పోలవరం పనులు జరిగే చోట ప్రధాని ఫోటో పెట్టాలి: వీర్రాజు.సోము, గోదావరి మధ్యలో అయితే బాగుంటుందేమో, ఫొటోకు దండ వేసి దండం పెట్టుకోవచ్చు!'' అని. అదీ సంగతి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments