Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవ్వొత్తులు - విసనకర్రలు పంచిపెట్టిన నారా లోకేష్

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (09:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యుత్ చార్జీలను భారీగా పెంచింది. ఈ బాదుడు దెబ్బకు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ వైకాపా పాలకులు ఏమాత్రం కనికరం చూపించడం లేదు. పైగా, ఇపుడు విద్యుత్ చార్జీలు పెంచడానికి గత చంద్రబాబు ఐదేళ్ల పాలనే కారణమంటూ సరికొత్త వింత వాదనను తెరపైకి తెచ్చారు. 
 
పైగా, గత మూడేళ్లుకు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందనీ, గత తెదేపా ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ఈ పాలన సాగుతోందంటూ కితాబిస్తున్నారు. మరోవైపు, పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. 
 
ఇందులోభాగంగా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులకు ఆయన కొవ్వొప్తుతులు, అగ్గిపెట్టెలు, విసనకర్రలను పంపిణీ చేశారు. ఆ సమయంలో ఆయన ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకుసాగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments