Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవ్వొత్తులు - విసనకర్రలు పంచిపెట్టిన నారా లోకేష్

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (09:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యుత్ చార్జీలను భారీగా పెంచింది. ఈ బాదుడు దెబ్బకు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ వైకాపా పాలకులు ఏమాత్రం కనికరం చూపించడం లేదు. పైగా, ఇపుడు విద్యుత్ చార్జీలు పెంచడానికి గత చంద్రబాబు ఐదేళ్ల పాలనే కారణమంటూ సరికొత్త వింత వాదనను తెరపైకి తెచ్చారు. 
 
పైగా, గత మూడేళ్లుకు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందనీ, గత తెదేపా ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ఈ పాలన సాగుతోందంటూ కితాబిస్తున్నారు. మరోవైపు, పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. 
 
ఇందులోభాగంగా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులకు ఆయన కొవ్వొప్తుతులు, అగ్గిపెట్టెలు, విసనకర్రలను పంపిణీ చేశారు. ఆ సమయంలో ఆయన ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకుసాగారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments