Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవ్వొత్తులు - విసనకర్రలు పంచిపెట్టిన నారా లోకేష్

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (09:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యుత్ చార్జీలను భారీగా పెంచింది. ఈ బాదుడు దెబ్బకు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ వైకాపా పాలకులు ఏమాత్రం కనికరం చూపించడం లేదు. పైగా, ఇపుడు విద్యుత్ చార్జీలు పెంచడానికి గత చంద్రబాబు ఐదేళ్ల పాలనే కారణమంటూ సరికొత్త వింత వాదనను తెరపైకి తెచ్చారు. 
 
పైగా, గత మూడేళ్లుకు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందనీ, గత తెదేపా ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ఈ పాలన సాగుతోందంటూ కితాబిస్తున్నారు. మరోవైపు, పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. 
 
ఇందులోభాగంగా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులకు ఆయన కొవ్వొప్తుతులు, అగ్గిపెట్టెలు, విసనకర్రలను పంపిణీ చేశారు. ఆ సమయంలో ఆయన ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకుసాగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments