Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కపూట బడుల సమయాన్ని పెంచిన తెలంగాణ సర్కారు

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (09:24 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఒక్కపూట బడులు నడుస్తున్నాయి. అయితే, ఈ బడుల సమయాన్ని తొలుత తెలంగాణ ప్రభుత్వం తగ్గించింది. ఈ ఒక్కపూట బడులు ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు స్కూల్స్ నడిచాయి. 
 
ఇపుడు మళ్లీ ఈ సమయాన్ని పెంచారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అంటే గంట సమయాన్ని అదనంగా పెంచారు. ఈ మేరు బుధవారం రాత్రి రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ  దీంతో గురువారం నుంచి ఒక్కపూట బడులు మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనున్నాయి. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments