Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు అస్తవ్యస్త పాలన వల్లే విద్యుత్ చార్జీలు పెంచాం : మంత్రి బాలినేని

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (08:54 IST)
నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సాగించిన అస్తవ్యస్త పాలన వల్లే రాష్ట్రంలో ఇపుడు విద్యుత్ చార్జీలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆరోపించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలను ఏమాత్రం ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన రవ్వంత కూడా తమకు లేదన్నారు. 
 
రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల అని ప్రచారం చేసుకునే చంద్రబాబు ఇప్పటివరకు పొత్తు లేకుండా గెలిచిన సందర్భం లేదన్నారు. అందుకే ఈ దఫా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. అదేసమయంలో టీడీపీ జనసేన కూటమి తరపున పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా లేదా అన్నది క్లారిటీ ఇవ్వాలని కోరారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments