Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ నంబర్ వన్

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (08:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోమారు అగ్రస్థానంలో నిలిచింది. "ఈజ్ ఆఫ్ డూయింగ్" బిజినెస్‌లో ఏపీ మరోమారు అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో ఏపీ మరోమారు నెంబర్ వన్‌గా నిలిచిందని ఇన్వెస్ట్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఇలా పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రధాన కారణం ఏపీలో అపార వనరులు  ఉండటమే ముఖ్య కారణమని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఇన్వెస్ట్ ఇండియా వెలువరించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 
 
గత 2019 అక్టోబరు నుంచి 2021 డిసెంబరు వరకు రాష్ట్రంలో 451 అమెరికన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏపీ వచ్చాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆరు ఓడరేవులు, ఆరు విమాశ్రయాలు, 1.23 లక్షల కిలోమీటర్ల రహదారులు, 2600 కిలోమీటర్ల రైలు మార్గం ఉందని, 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉన్నందున పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నట్టు ఇన్వెస్ట్ ఇండియా అభిప్రాయపడింది. కృష్ణా నదీ పారివాహక ప్రాంతాల్లో నీటి వనరులు సమృద్ధిగా ఉండటంతో రాష్ట్రంలో పారిశ్రామికవృద్ధికి పుష్కలమైన వనరులు ఉన్నట్టు ఆ సంస్థ అంచనా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments