Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గానికి ఆఖరు రోజు

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (07:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం గురువారం రాజీనామా చేయనుంది. దీంతో నేటితో ఏపీ మంత్రివర్గం ముగియనుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరిని ఆయన రాజీనామాలు కోరే అవకాశం ఉంది. 
 
ప్రస్తుతం ఉన్న మొత్తం 25 మంది మంత్రులతో రాజీనామా చేయించి, వారి స్థానంలో కొత్తగా 11 మందికి అవకాశం కల్పించనున్నారు. పాతమంత్రుల్లో నలుగురిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. 
 
ప్రస్తుతం మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజులలో ముగ్గురు లేదంటే నలుగురుకి మళ్లీ మంత్రులుగా తీసుకునే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments