Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కోర్టులో ఊరట

Webdunia
మంగళవారం, 10 మే 2022 (08:01 IST)
గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కోర్టులో ఊరట లభించింది. 2017లో రాజధాని పరిధిలో పెనుమాకలో జరిగిన గొడవకు సంబంధించి సీఆర్డీఏ అధికారులపై దాడి చేశారంటూ నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. ఈ కేసును విచారించిన విజయవాడలోని ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. 
 
రాజధాని భూసేకరణకు వచ్చిన అధికారులపై వైకాపా నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి దాడి చేశారని, వారి విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ అపుడు కేసు నమోదైంది. నాటి ఘటనలో సీఆర్డీఏ అధికారుల ఫిర్యాదు మేరకు ఆర్కేతో పాటు మొత్తం 11 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసును విచారించిన విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై నమోదు చేసిన కేసుకు సంబంధించి సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ కేసును కొట్టివేసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments