Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కోర్టులో ఊరట

Webdunia
మంగళవారం, 10 మే 2022 (08:01 IST)
గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కోర్టులో ఊరట లభించింది. 2017లో రాజధాని పరిధిలో పెనుమాకలో జరిగిన గొడవకు సంబంధించి సీఆర్డీఏ అధికారులపై దాడి చేశారంటూ నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. ఈ కేసును విచారించిన విజయవాడలోని ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. 
 
రాజధాని భూసేకరణకు వచ్చిన అధికారులపై వైకాపా నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి దాడి చేశారని, వారి విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ అపుడు కేసు నమోదైంది. నాటి ఘటనలో సీఆర్డీఏ అధికారుల ఫిర్యాదు మేరకు ఆర్కేతో పాటు మొత్తం 11 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసును విచారించిన విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై నమోదు చేసిన కేసుకు సంబంధించి సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ కేసును కొట్టివేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments