Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కోర్టులో ఊరట

Webdunia
మంగళవారం, 10 మే 2022 (08:01 IST)
గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కోర్టులో ఊరట లభించింది. 2017లో రాజధాని పరిధిలో పెనుమాకలో జరిగిన గొడవకు సంబంధించి సీఆర్డీఏ అధికారులపై దాడి చేశారంటూ నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. ఈ కేసును విచారించిన విజయవాడలోని ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. 
 
రాజధాని భూసేకరణకు వచ్చిన అధికారులపై వైకాపా నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి దాడి చేశారని, వారి విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ అపుడు కేసు నమోదైంది. నాటి ఘటనలో సీఆర్డీఏ అధికారుల ఫిర్యాదు మేరకు ఆర్కేతో పాటు మొత్తం 11 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసును విచారించిన విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై నమోదు చేసిన కేసుకు సంబంధించి సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ కేసును కొట్టివేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments