Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామి నన్ను ఆశీర్వదించారు.. ఆ ఆలయంలో రోజా ప్రత్యేక పూజలు, మరి మంత్రి పదవీ?

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (17:18 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రెండవసారి రోజా విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తన సొంత నియోజకవర్గం నగరిలోనే ఎన్నికల ముందు వరకు గడిపిన రోజా గెలిచిన తరువాత ఇప్పుడు ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్సనలో బిజీగా ఉన్నారు. నగరిలో గెలుపొందిన తరువాత ప్రజలకు, వైసిపి కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన రోజా ఇప్పుడు కొన్ని ఆలయాల్లో పూజలను నిర్వహిస్తున్నారు.
 
ముఖ్యంగా హైదరాబాద్ లోని మణికొండలో రోజా నివాసముంటోంది. ఆ ప్రాంతంలోని సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలను నిర్వహించింది రోజా. తాను ఎమ్మెల్యేగా గెలుపొందితే ఆలయంలో అభిషేకం నిర్వహిస్తానని స్వామివారిని కోరుకుంది రోజా. అనుకున్న విధంగానే ఆమె ఎన్నికల్లో గెలుపొందింది.
 
దీంతో స్వామివారు తనను ఆశీర్వదించారంటూ ఈరోజు తెల్లవారుజామున కుటుంబ సమేతంగా స్వామివారి ఆలయంలో అభిషేకంలో పాల్గొన్నారు రోజా. స్వామివారి తీర్థప్రసాదాలను చేతపట్టుకుని ఒక ఫోటో దిగి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇకపోతే రోజాకి కేబినెట్లే కీలక మంత్రి పదవి దక్కే అవకాశం వుందని అంటున్నారు. మరికొందరేమో స్పీకర్ పదవి వస్తుందని అంటున్నారు. మరి... ఆమెకి దేవుడు ఏ పదవి ఇస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమన్యు సింగ్ నటించిన సూర్యాపేట జంక్షన్ చిత్రం రివ్యూ

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments