Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"మ‌హ‌ర్షి" తెలుగు రాష్ట్రాల్లో ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ ఎంత‌..?

, శుక్రవారం, 17 మే 2019 (12:40 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సంచ‌ల‌న చిత్రం "మ‌హ‌ర్షి". మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టించ‌గా అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషించారు. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. మ‌హేష్ 25వ చిత్ర‌మైన మ‌హ‌ర్షి రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్‌తో స‌క్స‌స్ ఫుల్‌గా ర‌న్ అవుతోంది. 
 
తెలుగు రాష్ట్రాల్లో ఫ‌స్ట్ వీక్ షేర్.. 
నైజాం -  రూ.21.67 కోట్లు 
సీడెడ్ - రూ.7.45 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌ - రూ.7.47 కోట్లు
గుంటూరు - రూ.6.43 కోట్లు
ఈస్ట్ - రూ.5.63 కోట్లు
వెస్ట్ -  రూ.4.34 కోట్లు
కృష్ణ‌ - రూ.4.28 కోట్లు
నెల్లూరు - రూ.2.10 కోట్లు
మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఫ‌స్ట్ వీక్ షేర్ - రూ.59.37 కోట్లు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌హేష్ మ‌ళ్లీ.. అలా చేశాడా.? ఇంత‌కీ మ‌హేష్‌కి ఏమైంది.?